#ప్రజాదర్బార్లో_ఇచ్చిన_సమస్యను_పరిష్కరించిన_ఎమ్మెల్యే_ముత్తుముల_కు_కృతజ్ఞతలు
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నగర పంచాయతీ, #17వార్డు, #నల్లబండబజార్ లోని సగిలేరు సప్లై ఛానల్ కాలువ దెబ్బతినడంతో వాహనదారులకు మరి ముఖ్యంగా స్కూల్ బస్సు లు రాకపోకలకు చాలా ఇబ్బందులు కలుగుతుండడంతో గత వారంలో స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు నిర్వహించిన ప్రజా దర్బార్ లో వార్డు టిడిపి నాయకులు వెళ్లి అర్జీ రూపంలో సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫోన్ చేసి సమస్యను తెలిపి సమస్యను త్వరగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు సమస్యను పరిష్కరించిన మున్సిపల్ కమిషనర్ గారు...
దెబ్బతిన్న సగిలేరు సప్లై ఛానల్ బిడ్జి సమస్యను పరిష్కరించిన స్థానిక శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం ప్రభుత్వనికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మా నల్లబండ బజార్ ప్రజల తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు...🙏🙏🙏
#Thankyoumlamuthumulaashokreddysir
#GiddalurMla #Giddalurtown
#మనఊరువాడుమనఅందరివాడు
#మనగిద్దలూరుమనముత్తుముల
#OnceAgainMuthumula
#GiddalurHopeMuthumula
#టీంముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్