ShareChat
click to see wallet page

కిరాణా షాపులో పల్లీలు కొనుక్కొని తిన్న ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో లో పర్యటించిన ప్రధాని మోదీ స్థానిక ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఝామ్లో ర్యాలీ చేసిన ఆయన తన కాన్వాయ్ మధ్యలో ఆపేసి ఓ కిరాణా షాపులోకి వెళ్లారు. అక్కడ పల్లీలు, చిరుతిళ్లు కొనుక్కొని తిని డబ్బులు ఇచ్చారు. షాపు యజమానితో కాసేపు ముచ్చటించారు. మోదీని చూసి అక్కడున్న వారు 'భారత్ మాతాకీ జై', 'జై శ్రీరామ్', 'మోదీజీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు

464 ने देखा
1 दिन पहले