ShareChat
click to see wallet page

మహానటి అద్భుత నటన చూడండి..! 27 ఏళ్ల భార్య తన భర్తను "నల్లగా ఉన్నాడని" అవమానించి, కొట్టి, చివరికి ప్రియుడితో కలిసి హత్య చేయించింది..! మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గుండెలు కంపింపజేస్తోంది. ప్రియాంక పురోహిత్ అనే ఈ మహిళ తన భర్త దేవ్ కృష్ణను (29) సోషల్ మీడియా రీల్స్ కోసం, డబ్బు కోసం, ఆకర్షణీయమైన భర్త కోసం చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడు కమలేష్తో కలిసి కాంట్రాక్ట్ కిల్లర్‌ను 1 లక్షకు పెట్టి, నకిలీ దోపిడీ డ్రామా అడిగింది. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #క్రైమ్ న్యూస్ #crime

528 ने देखा
3 दिन पहले