#💪పాజిటీవ్ స్టోరీస్ ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల్లో ఒకడు భూ బకాసురుడు, ఇంకొకడు కమీషన్లకు కింగ్, ఇంకొకడు పర్సంటేజులు
బీఆర్ఎస్ హయంలో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావడానికి కేసీఆర్ ఎనిమిదిన్నర వేల కోట్లు సీతారామ ప్రాజెక్టు కోసం పెట్టాడు
ఈ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా, పనులు చేయకుండా పండబెట్టారు - హరీష్ రావు