ShareChat
click to see wallet page

వంద‌ల కోట్ల ఆస్తుల క‌బ్జా కోసం వైసీపీ కార్య‌క‌ర్త ద‌స్త‌గిరి హ‌త్య‌ని చేయించింది వైసీపీ నేత నిత్యానంద‌రెడ్డే అయినా.. ఈ ర‌క్త‌చ‌రిత్ర వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని తెలుస్తోంది. శవం క‌న‌బ‌డితే చాలు శ‌వ‌రాజ‌కీయం మొద‌లుపెట్టే జ‌గ‌న్ రెడ్డి.. వైసీపీ కార్య‌క‌ర్త ద‌స్త‌గిరి హ‌త్య‌కు గురైనా క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేదంటేనే గొడ్డ‌లి పార్టీ చేసిన బాబాయ్ మోడ‌ల్ మ‌ర్డ‌ర్ అని స్ప‌ష్టం అవుతోంది. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్ #🟥జనసేన

515 ने देखा
3 घंटे पहले