ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. కూతురు క్రాంతిని అడ్డుకున్న అనుచరులు | Nyalkal24News ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగనున్న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రికి చివరి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన కూతురు, జనసేన నాయకురాలు క్రాంతిని కొందరు అనుచరులు అడ్డుకున్నట్లు సమాచారం. అనంతరం పోలీసుల జోక్యంతో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో. #న్యూస్ #Nyalkal24News

6K views • 19 days ago
00:00
00:30

నేటి తరాన్ని చూస్తుంటే కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. తల్లిదండ్రులారా, అప్రమత్తంగా ఉండండి | Nyalkal24News #న్యూస్ #Nyalkal24News

2K views • 6 days ago
00:00
00:42