వరద బీభత్సం.. జనావాసాల్లోకి 900 సర్పాలు, పందులు, కోళ్లు.. ప్రజల్లో భయం! భారీ వరదల కారణంగా దాదాపు 900 సర్పాలు, పందులు, కోళ్లు ప్రవాహంలో కొట్టుకువచ్చి గ్రామాలు, జనావాసాల్లోకి చేరుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ప్రజలు వరద నీటిలోకి వెళ్లవద్దని, జంతువులు లేదా పాములు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. #😇My Status #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్