ShareChat
click to see wallet page

సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు. కానీ ఆ సీమను పారిశ్రామిక రతనాల సీమను చేయాలని సంకల్పించిన మహర్షి చంద్రబాబుగారు... అందుకు తన శక్తియుక్తులను జోడించిన మంత్రి లోకేష్ గారు ఈరోజు సీమకు సగర్వ గుర్తింపు తెచ్చారు. దేశ రక్షణ రంగ ఉత్పత్తులలో ప్రతిష్టాత్మకమై... ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ సాంకేతికతతో తయారయ్యే యుద్ధవిమానాల కోసం  ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ను సీమ గడ్డపై నెలకొల్పుతున్నారు.  ఈ సందర్భంగా నాయకులిద్దరికీ హృదయపూర్వక అభినందనలు. #RayalaseemaTakesOff #ADA #⛽దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

520 ने देखा
1 दिन पहले