యాపిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా.. పండ్ల కోసం జనం పోటీ | Nyalkal24News
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ మాటేడు గ్రామ స్టేజ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనం దెబ్బతినగా, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన యాపిల్ పండ్లను తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు సంచుల్లో నింపుకుని తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#న్యూస్ #Nyalkal24News
7K views•23 hours ago
00:00
00:12
పిడుగుపాటుతో ఇద్దరు చిన్నారులు మృతి.. 17 గేదెలు, 39 మేకలు మృతి | Nyalkal24News
శివపురి జిల్లా తౌడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపుర గ్రామంలో పిడుగుపాటుతో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇద్దరు గిరిజన చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, 17 గేదెలు, 39 మేకలు కూడా మృతి చెందాయి. పశువుల యజమానులకు సుమారు ₹15 నుంచి ₹17 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా.
#న్యూస్ #Nyalkal24News