నాంపల్లి లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ 🔥🔥
పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును శత్రు దేశం అయిన పాకిస్థాన్ తో పోల్చడాన్ని నిరసిస్తూ.. నాంపల్లి లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ
తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడంపై ఆగ్రహం.. బీజేపీ కార్యాలయం ముందు తేజస్వి చిత్ర పటం దహనం!
బీజేపీ పార్టీ, ఎంపీ తేజస్వి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్..
లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరిక 🔥
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢