'తల్లికి వందనం'... గిరిజన కుటుంబాల భవిష్యత్తుకు భరోసా! 'తల్లికి వందనం' లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆత్మీయంగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, 'స్త్రీ శక్తి'తో మహిళల ఆర్థిక సాధికారతపై వారు ఆనందం వ్యక్తం చేశారు. #TallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

367 views • 17 hours ago
00:00
01:04

#❤️क्यूट व्हाट्सएप स्टेटस #🤟 सुपर स्टेटस #😍स्टेटस की दुनिया🌍 #❤️Love You ज़िंदगी ❤️ #❣️🐰Whatsapp Status🐰❣️

46K views • 1 days ago
00:00
01:25