ShareChat
click to see wallet page

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు. వీటితో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి ఉంది. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley #QuantumCapitalAmaravati #QuantumValley #ChandrababuNaidu #AndhraPradesh #👉టీటీడీ అలర్ట్..మే 1 నుంచి కొత్త దర్శనం రూల్స్!

405 ने देखा
10 घंटे पहले