ShareChat
click to see wallet page

సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో రూ.24,000 కోట్లు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. రైతు ప్రగతి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావం అలాంటిది. గతంలోని సినిమా సెట్టింగు నాటకాలకు భిన్నంగా కుప్పానికి సాగునీటిని తీసుకెళ్ళడమే కాకుండా దారిలో ఉన్న చెరువులన్నిటినీ నింపాము. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

383 ने देखा
2 दिन पहले