రాయలసీమకు ఎవరి వల్ల మేలు జరిగిందో ప్రజలు గుర్తించాలి. మేము తెచ్చిన కియాతో అనంత జిల్లా దశాదిశ మారింది. గత పాలకులు బ్రహ్మణి స్టీల్ ప్రాజెక్టు పేరుతో గనులు దోపిడీకి పాల్పడ్డారు. ఓబులాపురం గనుల పేరుతో దోపిడీ చేశారు. ఐరన్ ఓర్ విదేశాలకు ఎగుమతి చేసి మన దేశ ఖనిజ సంపదను పరాయి దేశాలకు మళ్లించారు. ఎవరిది విశ్వసనీయత, ఎవరిది దోపిడీనో అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్నా. - సున్నపురాళ్లపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు  #RayalaseemaRising #RayalaseemaSteelPlant #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

637 views • 22 days ago
00:00
01:17

ఏప్రిల్ 1 నుండి చేనేత కార్మికులకు ప్రతి యూనిట్‌కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తాం.దీనివల్ల సుమారు 1.03 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

536 views • 5 months ago
00:00
02:14