టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తూ, బాధితురాలి పట్ల ఎంతో విజ్ఞతతో, వివేకంతో స్పందించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా, కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యారు — చిలుక ప్రవీణ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు.
#telangana