సాధారణంగా ఏ దేశమైన అభివృద్ధి పథంలో పయనించాలంటే,ప్రజలంతా కూడా ఎలాంటి అలజడులు,దౌర్జన్యాలు,ఆరాచకాలు ఎదుర్కోకుండా ఓ శాంతియుత,ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు వారు మనసా,వాచ,కర్మణ కోరుకునేది ఏ మిలటరీ,నియంతృత్వ పాలనో కాదు అక్షరాలా ప్రజాస్వామ్యబద్ధమైన పాలననే అని తనదైన శైలిలో నొక్కి వ్యాఖ్యానించిన మన ప్రియతమ నాయకులు,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టికశాఖ మాత్యులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు. ఇలా మన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు సెలవిచ్చినట్లు మన భారతదేశంలోని,అయా రాష్ట్రాలలోని ప్రతి ఒక్క పరిపాలకుడు,నాయకుడు,ప్రజల మేలుకోరేలా తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధికి ప్రదాన పీట వేస్తే ప్రజలు మెచ్చే,నచ్చే పాలనను అత్యంత దిగ్విజయంగా అందించగలరు అనే మాట అక్షర సత్యం.ప్రజాస్వామ్య పాలనకు జై కొట్టాలి!నియంతృత్వ,మిలిటరీ పాలనకు చరమగీతం పాడాలి! అప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధిని సాధించిన దేశంగా రూపాంతరం చెందడం తథ్యం!తద్వారా మన భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో మరింతగా తన కీర్తి,ప్రతిష్టలను ఇనుమడింప చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహనికి తావు లేదు.కాబట్టి నాయకుల్లారా ఇప్పటికే ఓ జనరంజక పాలకుడుగా తనను నిరూపించుకున్న గౌరవనీయులు బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు చెప్పిన బాటలో ప్రతి నాయకుడు కనుక నడవగలిగితే మన భారతదేశానికి మున్ముందు ఓ బంగారు భవిష్యత్ ఉంటుంది అనే మాట అక్షర సత్యం! బుగ్గన రాజన్న gari ఆదర్శ నాయకత్వం వర్ధిల్లాలి!జై జై జగన్! జై జై బుగ్గన!
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు! #ysr