క్యాలెండర్ ఇచ్చి మరీ అభివృద్ధి పనులు..
మద్దువలస స్టేజ్-2ను జనవరి 2027లో ప్రారంభించబోతున్నాం. హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని 2027 ఏప్రిల్లో, వంశధార ఫేజ్-2 స్టేజ్-2ను జూలైలో, జంఝావతిని 2027 నాటికి పూర్తి చేస్తాం.
నేరడి బ్యారేజ్ ఆరు దశాబ్దాల కల. వచ్చే మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్