పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ పల్నాడు స్ఫూర్తి దేశం మొత్తం తెలిసేలా చేయమని ప్రజలను ఉత్తేజపరిచారు.
#CreditOutreachProgramme
#NirmalaSitharaman
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్