ShareChat
click to see wallet page

#🆕Current అప్‌డేట్స్📢 #TDP ✌️ Chandrababu Naidu #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకుంటున్నాం... 2019–24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణ లోపాలతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించాల్సి వచ్చింది. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని గత పాలకులు వేసి ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేశారు.

518 ने देखा
5 घंटे पहले