Rishi Priya
536 views
అధికారంలోకి రాగానే పేద రైతుల‌కు ఉచిత విద్యుత్‌ను ఇచ్చే ఫైలుపై సంత‌కం చేసి రైతుల ప‌ట్ల త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్న నాయకుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు. #YSRForever # #📰ఆంధ్రా వాయిస్