Anjali
456 views •
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #andhrapradesh తిరుమల తిరుపతి వెళ్లే ప్రతి భక్తుడు కళ్ళకు అద్దుకుని స్వీకరించే పవిత్ర ప్రసాదమైన లడ్డూలను తన ఐదేళ్ల పాలనలో నెయ్యి బదులు కెమికల్స్ వాడి కల్తీ చేయించాడు జగన్ రెడ్డి. ఇది భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మహా పాపం. 60 లక్షల లీటర్ల రసాయనాలతో తయారుచేసిన 20 కోట్ల లడ్డూలు ప్రజల ఆరోగ్యాన్ని హరించాయి.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
9 likes
18 shares