DUDEKULA DASTAGIRI
607 views 1 days ago
చేనేత రంగం బలోపేతం దిశగా ఇప్పటికే ఏటా రూ.150 కోట్లతో ఉచితవిద్యుత్, రూ.420 కోట్లతో 50 ఏళ్ళు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్, 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించిన కూటమి ప్రభుత్వం... ఈరోజు రూ.179 కోట్లతో 'నేతన్న సేవలో' అనే మరోపథకాన్ని ప్రవేశపెడుతోంది. #AndhraCelebratesWeavers #NationalHandloomDay #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
11 likes
17 shares

More like this