08/02/2026
ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటన
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం
తుగ్గిలి మండలం బొండుమడగల గ్రామం :---
బోండుమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఎస్పి నాయకులు
గౌ" Sri K.S.Jawahar ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ మెమరాండం ఇవ్వడం జరిగింది
నిన్నటిది నాన్న 07/02/2026 తేదీ దినమున
బొందుమడుగుల గ్రామంలో సాయంత్రం 07:00 Pm గంటలకు రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ , మాట్లాడుతూ
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బొండుమడుగుల గ్రామానికి చెందిన బొందిమడుగుల TM రమేష్ MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్గా రిని కొంతమంది ముస్లిం మైనార్టీ వ్యక్తులు
30 /01/2026 తేదీ దినమున సాయంకాలం 05:30 Pm బొందిమడుగుల గ్రామం సమీపంలోని
వాకింగ్ కి వెళ్ళిన వ్యక్తి ని ట్రాక్టర్ తో గుద్ది సుమారు 12 మంది దాకా దాడి చేసి రాడుతో వాళ్లతో కొట్టి తలకు చంపడం జరిగింది ఈ దినమందు
KS జోహార్ గారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషనర్ బహుజన సమాజ్ పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవి ఏమనగా
త్రిసభ్య కమిటీని నియమించి పూర్తి నివేదిక స్పెషల్ కోర్టుకు అందించాలి 1) నిందితులకు శిక్ష పడేలాగా రెవిన్యూ పోలీస్ అధికారుల పూర్తి నివేదికలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి.2)
బాధితుల కుటుంబానికి వారి ఆస్తుల భద్రతకు హామీలు ఇచ్చే విధంగా అవసరమైతే ఆయుధ లైసెన్సును ఇవ్వాలి గన్నులు ఇవ్వాలి. 3)
1995 జీవో రూల్స్ 12( 4) ప్రకారం ధన వస్తు సహాయాన్ని ఏడు రోజుల్లోగా బాధితులకు వారి కుటుంబ సభ్యులకు వారిపై ఆధారపడిన వారికి చెల్లించాలి.
4) జీవో నెంబర్ 95 సీరియల్ నెంబర్ 45 ప్రకారం ఆర్ధిక సహాయాన్ని వెంటనే అందించాలి.
5) సీరియల్ నెంబర్ 46 ప్రకారం బాధితులు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, సారవంతమైన వ్యవసాయ భూమిని ఐదు ఎకరాలు ,ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని ,మరియు ప్రతినెల 5000 రూపాయలు బేసిక్ పెన్షన్ చెల్లించాలి .వితంతుకు వచ్చే పింఛను కాకుండా స్పెషల్ యాక్ట్ పింఛను కూడా ఇవ్వాలి.
6) బాధితుల పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
7) అత్యాచారం జరిగిన తేదీ నుండి మూడు నెలల వరకు వంట పాత్రలు బియ్యము, గోధుమలు, పప్పు ధాన్యాలు, అందించాలి.
8) జస్టిస్.కే పున్నయ్య జీవో ఎంఎస్ నెంబర్ 105 ,128, 129 ప్రకారం వారానికి ఒక గ్రామం పోలీస్ రెవిన్యూ అధికారులు సందర్శిస్తూ ,మరియు 09)ప్రతి నెల 30 తారీఖున పౌర హక్కుల సదస్సు నిర్వహించి దళిత చట్టాల పైన అవగాహన కల్పించాలి.
10)బాధితు కుటుంబానికి 5 కోట్లు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి అని కర్నూలు జిల్లా అట్రాసిటీ జిల్లాగా ప్రతిపాది కర్నూలు జిల్లాలో దళితుల పై ఎస్సీ ఎస్టీల పైన ఇలాంటి దాడులు జరగకుండా 11)శ్రీ విక్రాంత్ పటేల్ కర్నూలు జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ IPS , మరియు శ్రీ ఎ . సిరి IAS గారు కర్నూలు జిల్లా కలెక్టర్, బొండుమడుగుల బాధిత గ్రామాన్ని సందర్శించాలి గ్రామంలో శాంతియుత వాతావరణం గొడవల జరగకుండా చూసుకోవాలి 12) బొడుమడుగుల గ్రామంలో ఒక సంవత్సరం పాటు పోలీస్ టికెటింగ్ పెట్టాలి అని 13) బొండు మడుగుల గ్రామానికి సంబంధించి పంచాయతి సెక్రటరీ ఒక తీర్మానం చేసి ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి పంచాయితీగా తీర్మానంలో బడ్జెట్ కేటాయించాలి సీసీ కెమెరాలు
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ,
ఈ సందర్భంగా ఎరకల శివ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి , రెడ్డి పోగు దానం జూనియర్ అడ్వకేట్ బహుజన సమాజ్ పార్టీ సభ్యులు, నాగరాజు , రాజు కుమార్ , రావి , రాజేష్ ,ఆనంద్ , కుటుంబ సభ్యులు కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు
#🏛️రాజకీయాలు