Durgaprsad Sangita
569 views
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ -2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి గౌరవార్ధం నేవీ అధికారులు ఇచ్చిన విందులో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గౌరవనీయ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ డి వి బి స్వామి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నాకొణిదెల గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముచ్చటించారు. వారి కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగారు. President of India Governor of Andhra Pradesh #IndianNavy #IFR2026_India #MILAN2026 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్ #😇My Status #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ :-