వైసీపీ పాలనలో పవిత్ర తిరుమల లడ్డూని జగన్ కల్తీ చేసి కూడా, ఎక్కడా హిందువుల మనోభావాలని కనీసం గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తున్న తీరు చూస్తున్నాం.
వెంకన్న స్వామికి జరిగిన అపచారంపై దేశంలో ప్రతి హిందువు బాధ పడుతున్న వేళ, గత ప్రభుత్వంలో జగన్ చేసిన తప్పుకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి లోకేష్ దేశంలోని ప్రతి హిందువుకి క్షమాపణ చెప్పారు. ఈ మహాపాపానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ABPIOI2026
#ABPIdeasOfIndia
#IdeasOfIndia2026
#NaraLokesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్