##YSRCPFormationDay ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి #ysjagan ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు #🔵వైయస్ఆర్సీపీ *మార్చి 12 న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై 15వ సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 16 వ సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలి - ఎమ్మిగనూరు నియోజవర్గ ఇన్చార్జ్ #ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు*
*వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణం తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు 12 మార్చ్ 2011 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ* *(యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) నీ స్థాపించి దిగ్విజయంగా ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా*,
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత @ysjagan గారి మరియు ఎమ్మిగనూరు నియోజవర్గ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి గారి మరియు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణం, నందవరం, గోనేగండ్ల, ఎమ్మిగనూరు మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో మార్చ్ 12 గురువారం రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుతూ,కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా అనుబంధ విభాగాల సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు,జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు,గ్రామ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,వివిధ అనుబంధ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము*.
*ఇట్లు*
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం*
*ఎమ్మిగనూరు నియోజకవర్గం*
*కర్నూలు జిల్లా*