ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలతో గురువారం సాయంత్రం పిఠాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ చేతుల మీదుగా చిన్నారులు కరణం సత్య, చంటి లకు ఇంటి పట్టాను అందజేశారు.
# #✋బీజేపీ🌷#🟥జనసేన#🗞పాలిటిక్స్ టుడే#👊పొలిటికల్ ఫైట్స్🎤#😎మా నాయకుడు గ్రేట్✊