JanaSena Party Telangana
1.6K views
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలతో గురువారం సాయంత్రం పిఠాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ చేతుల మీదుగా చిన్నారులు కరణం సత్య, చంటి లకు ఇంటి పట్టాను అందజేశారు. # #✋బీజేపీ🌷 #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤 #😎మా నాయకుడు గ్రేట్✊