sunkara vishnu
395 views
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నీటి పారుదల వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది.కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని ఆలోచించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్.మళ్లీ రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించే బాధ్యతను ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #sunkaravishnu #jaitdp