05-04-2026
పత్రిక ప్రకటన
కర్నూలు మండలం ఈ. తాండ్రపాడు గ్రామం ఎస్సీ కాలనీ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఘనంగా శ్రీ డా బాబు జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు పునాదివేసి దిమ్మ కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బ్యానర్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది వారి ఇద్దరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగానే నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు
కరుణాకర్ బీఎస్పీ సీనియర్ నాయకులు, రామాంజనేయులు ఎంఎస్పి సీనియర్ నాయకులు ,రేపల్లె రాజు బీఎస్పీ నాయకులు , విశిష్ట అతిథులు రాజ్ కుమార్ బిఎస్పి కర్నూల్ సిటీ ఇంచార్జ్, నరసింహ ఎమ్మార్పీఎస్ నాయకులు , మాచిపురం ఈరన్న TDP ఎస్సీ నాయకులు , మాట్లాడుతూ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము ఏర్పాటుకు పునాది కట్ట కట్టించడం బ్యానర్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం ఇలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు గ్రామంలో ప్రతి ఇంట్లో వెలవాలి వారి ఆశయాలు గురించి తెలుసుకోవాలి మన పిల్లలు వారి జీవిత చరిత్రలను భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషిచేసిన మహా పురుషులు
ఎంతో కష్టపడ్డారు అని మాట్లాడ్డం జరిగింది
ఈ కార్యక్రమంలో మల్లె పోగు లక్ష్మణ్ , సుధీర్, మహేంద్ర, వెంకటేశ్ , సమన్న, మహేష్ , డేవిడ్, సాగరు బి తాండ్రపాడు డాక్టర్ అంబేద్కర్ కమిటీ యూత్ పాల్గొన్నారు
🐘🐘🇪🇺🇪🇺 జై భీమ్ జై భారత్ 🐘🐘🇪🇺🇪🇺
#🏛️రాజకీయాలు