shaik Rubeena
560 views
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు టీడీపీ గూండాల పాశవిక దాడితో అంబటి రాంబాబు గారి ఇల్లు, కార్యాలయం ధ్వంసం. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించిన వైయస్ జగన్ గారు. అనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని...పార్టీ అండగా ఉంటుందని భరోసా #YSJaganInGuntur #SadistChandraBabu #🌊మన కోస్తాంధ్ర #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢