రాజు కుమార్
564 views
31/01/2026 ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటన కర్నూలు జిల్లా కలెక్టరేట్  కార్యాలయాన్ని 10 : 00  గంటలకు ముట్టడించిన  SC ST ల దళిత నాయకులు  బొండు మడుగుల రమేష్ హత్య చేసి చంపిన వ్యక్తులను  పై జరిగిన హత్య దాడిని ఖండిస్తూ నిరసన దళిత జైసి నాయకులు పాల్గొన్నారు బోండుమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం లో బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో గుద్ది సుమారు పదిమంది దాకా దాడి చేసి రాడుతో కొట్టి తలకు హత్య చేసి చంపడం జరిగింది బోండుమడుగుల రమేష్ కుటుంభానికి ఐదు కోట్లు ఎక్స్ప్రెషన్ కూటం ప్రభుత్వం కేటాయించాలి ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వాన్ని దళితుల పై దాడులు    స్పందించకపోతే రాబోయే రోజుల్లో కూటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలో నామా రూపాలు లేకుండా చేస్తాం జేఏసీ దళిత నాయకులు 31 /01/2026 తేదీ దినమున శనివారం ఉదయం 09: 00  గంటలకు  కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్  ముందు నిరసన జేఏసీ దళిత నాయకులు 500 మందితో నిరసన తెలియజేశారు బొండుమడుగుల  రమేష్ గారిని దాడి చేసి గాయపరిచిన వ్యక్తులలో వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలి ముద్దాయిలు కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు కోరారు   బొందిమడుగుల రమేష్ MRPSS  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 30 తేదీ దినమున   సాయంకాలం  కర్నూలు జిల్లా  బొందిమడుగుల గ్రామం సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ బయలుదేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది ముస్లిం యువకులతో పాటు మరి కొంతమంది కలిసి ఆయన వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీ కొట్టి రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించారు దారుమించు కొంతమంది చూసి  దారిలో  బొండుమడుగుల  రమేష్   స్పృహ  తప్పిపోయిన తర్వాత  రాడ్లతో రాడుతో   కొట్టి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూల్ నగర మందు ప్రైవేట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటూ తలకి గాయమైనందున శనివారం రోజు ఉదయం 8:30కు చనిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో  కర్నూలు జిల్లా దళిత జేఏసీ నాయకులు కుటుంబ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , దండు  వీరయ్య , ఏపీ MRPS  , అలగరి రవి , నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపొగు చందు , కర్నూలు సిటీ MRPS  , అరుణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ CH . మద్దయ్య  YSRCP కర్నూలు జిల్లా మాజి DCMS చైర్మన్ , రాజు కుమార్  బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ , రెడ్డి పోగు భాస్కరు ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు  గుమరాల సుధాకర్ , బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ జై భీమ్ జై భారత్ 🇪🇺🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు