భారత రత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి 101 వ జయంతి.
హిరమండలం బీజేపీ నేతలు ఘన నివాళి 🙏🙏🙏.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రెల్ల డిల్లేశ్వరరావు మాజీ అధ్యక్షుడు బోయిన ధర్మా రావు,జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసూరి ఉమా మహేశ్వరరావు యువ నాయకులు తిరుపతి, చిరంజీవి, రాజు, పాత్రో, నారాయణ పాల్గొని వారి పవిత్ర ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్థన చేశారు.
#BJP4IND #BJPAndhraPradesh
#bjp4india