*ఆగ్రకులాల పేత్తందారుల చేతిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్న KVPS మహేందర్*
★ *8మంది నిందితులపై హత్యా కేసు పెట్టాలన్న గోపి రజక*
★ *హైదరాబాద్ అంబర్ పేట చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ*
నాగర్ కర్నూల్ జిల్లాలో అమాయక ఓబిసి జాతికి చెందిన వెనుకబడిన కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి *KVPS నగర్ నాయకులు మహేందర్, TRRS రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక* డిమాండ్ చేశారు. ఈ మేరకు 28-2-2026 శనివారం సాయంత్రం *అంబర్పేట చౌరస్తాలో TRVS కాచిగూడ డివిజన్ అధ్యక్షులు లొంక సోమయ్య అధ్వర్యంలో* కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.కొవ్వత్తుల ర్యాలీలో *కెవిపిఎస్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, దళిత సామాజిక సంఘాలు* పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది.
అనంతరం *కేవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ* స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిన ఇంకా అగ్ర కులాలలు ఇప్పటికీ పెత్తందారు వ్యవస్థల్లో ప్రభుత్వాలు నడవడం ఘోరమని జాతరలో దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎవరైనా కుల విపక్ష పై దాడి దిగిన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఆంద్రపు సుదర్శన్*,కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి *సుబ్బారావు*, కమిటీ సభ్యులు *నాగరాజు*, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు *బడుగుల బాలకృష్ణ,కొయ్యాడ రమేష్*,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు*, రాష్ట్ర కోశాధికారి *ఓరుగంటి వెంకటయ్య*, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు *కొండ్రాతి రమేష్*, జిల్లా ఉపాధ్యక్షులు *మాచర్ల అర్జున్*, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి *గుడ్లనర్వ శ్రీశైలం*, *రాఘవేంద్ర, రఘురాం, జ్యోతి దుర్గయ్య, వినయ్ కుమార్*,ఎస్ ఎప్ ఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు *నాగేందర్*, జిల్లా నాయకులు *వంశి కృష్ణ మరియు కిరణ్* తదితరులు పాల్గొన్నారు.
#🏛️రాజకీయాలు