Rishi Priya
662 views
1 months ago
భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేను రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ పెదఅమిరం శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్‌)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్‌ #YSJaganInBhimavaram # #📰ఆంధ్రా వాయిస్ #ysjagan