#🌍నా తెలంగాణ #🌊మన కోస్తాంధ్ర
2026లో NDA ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా "తొలి తెలుగు మహిళ కవయిత్రి - మొల్లమాంబ" జయంతిని విజయవాడ లోని "తుమ్మళ్ళపల్లి కళాక్షేత్రం" లో ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ Eshwar Perepi గారిని కలిసి విజయవాడలోని వారి కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేసి, టీడీపీ ప్రభుత్వం 2019 లో ఇచ్చిన G.O.Ms.29, 12.02.2019 ని గౌరవిస్తూ మొల్లమాంబ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఏర్పాటు చేయాలని కోరుటం జరిగింది.
కుమ్మర్లకు ఇప్పటివరకు ఇచ్చిన జి.ఓ.ల గురుంచి చర్చించి కుమ్మర కుంటల జి. ఓ. నెం: 1076 గురుంచి చర్చించి వాటిని నేటి అవసరాలకు అనుగుణంగా చేయవలసిన మార్పుల గురుంచి కూడా చర్చించడం జరిగింది.
ఇట్లు
గొల్లపల్లి లలిత్ ప్రజాపతి
వ్యవస్థాపక అధ్యక్షులు - ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన
ఫౌండర్ & చైర్మన్ - మొల్ల కళాపరిషత్
ప్రజాపతి మీడియా
Bharatiya Janata Party (BJP)
BJP OBC Morcha
BJP Andhra Pradesh
PVN Madhav
Madhukar Nukala
Gopisrinivas Rongala
Prajapati Yuvasena
Matti Manushulu