మేడారం అభివృద్ధి పేరుతో రూ. 250 కోట్ల దోపిడీకి పాల్పడ్డ రేవంత్ సర్కార్!
వారం తిరగకముందే కూలిన నిర్మాణాలు!
మేడారం జాతర అభివృద్ధి పేరుతో రేవంత్ సర్కార్ చేసిన భారీ కుంభకోణం వారం రోజులకే బయటపడింది. సమ్మక్క-సారలమ్మ గద్దెల చుట్టూ కోట్లాది రూపాయలతో నిర్మించిన రాతి కట్టడాలు కేవలం ఒక్క వారానికే కుప్పకూలడం అత్యంత దారుణం. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, అభివృద్ధి పేరుతో రూ. 250 కోట్లు దోచుకుతిన్న కాంగ్రెస్ దొంగలు.
#💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు #🆕Current అప్డేట్స్📢 #🌨️వాతావరణ అప్డేట్స్ #🏛️రాజకీయాలు