BRS Party
842 views
మేడారం అభివృద్ధి పేరుతో రూ. 250 కోట్ల దోపిడీకి పాల్పడ్డ రేవంత్ సర్కార్! వారం తిరగకముందే కూలిన నిర్మాణాలు! మేడారం జాతర అభివృద్ధి పేరుతో రేవంత్ సర్కార్ చేసిన భారీ కుంభకోణం వారం రోజులకే బయటపడింది. సమ్మక్క-సారలమ్మ గద్దెల చుట్టూ కోట్లాది రూపాయలతో నిర్మించిన రాతి కట్టడాలు కేవలం ఒక్క వారానికే కుప్పకూలడం అత్యంత దారుణం. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, అభివృద్ధి పేరుతో రూ. 250 కోట్లు దోచుకుతిన్న కాంగ్రెస్ దొంగలు. #💪పాజిటీవ్ స్టోరీస్ #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు