పత్రికా మీడియా ప్రకటన
21/02/2026
*కర్నూల్ నగరంలొని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలికి వస్తే సహించేది లేదు ఖబర్దార్ అని రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ అన్నారు*
కర్నూలు సిటీ సుంకేసుల రోడ్డు నందు క్రైస్తవులకు దళితులకు ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన సమాధుల స్థలాన్ని 100 సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి ఆక్రమించిన కబ్జా దారులు
సమాధులను గూర్చి రోడ్డుగా మార్చి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ కోరారు
ఈరోజు నిర్వహించిన క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ జేఏసీ సేవకులు సంఘ పెద్దలు అందరు కలిసి సర్వేనెంబర్ 212/బి లోని నెంబర్ గల భూమిని కొంతమంది క్రైస్తవుల సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా అధికారులు స్పందించాలి
శ్రీమతి శ్రీ ఏ సిరి గారిని కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ విక్రాంత్ పటేల్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ కోరడమైనది లేదంటే కర్నూలు సిటీ లు గాని జిల్లా లోనీ గాని
క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలి కి వాస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా
నిరసనలు ధర్నాలు చేస్తాము అని తెలియజేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల పాస్టర్ అసోసియేషన్ మరియు సేవకులు ఎం రాజ్ కుమార్ , సవరన్న , మధు అడ్వకేట్
బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు
పాల్గొన్నారు
🇪🇺🇪🇺🐘🐘జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘
#🏛️రాజకీయాలు