రికార్డు స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాం.
* దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, నెలకు రూ.2,750 కోట్లతో "ఎన్టీఆర్ భరోసా పెన్షన్" అందిస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నాం
* "తల్లికి వందనం" ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం
* "స్త్రీశక్తి పథకం" ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి
* "దీపం 2.0" ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం
* "అన్నదాత సుఖీభవ" ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం
* "అన్నా క్యాంటీన్లను" అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాం
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్