#ఏపీ అప్ డేట్స్..📖
మళ్లీ జగన్ వస్తే
పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు
-లోకేశ్..
చెప్పకనే జగన్ వస్తాడు అని చెబుతున్నారు
బహుశా మీరు చెప్పిన పారిశ్రామికవేత్తలు
ఈనాడు కిరణ్ ABN రాధాకృష్ణ ,
TV5 BR నాయుడు లాంటి వారై ఉంటారు
వాస్తవాలు:
1) పారిశ్రామిక వృద్ధి లో
జగన్ పాలనలో సౌత్ ఇండియా లో ఏపీ టాప్
దేశం లో 8 వ స్థానం
తయారీ రంగం లో
సౌత్ ఇండియా లో ఏపీ టాప్
దేశం లో 5 వ స్థానం
-రిజర్వ్ బ్యాంక్ (RBI ) Dec 24,2025
2) ఇక మీ కూటమి హయాములో
పారిపోతున్న కంపెనీలు
6 వేల కోట్లు అవుట్
1) కోకోకోలా కంపెనీకి
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు
కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణకు కోకోకోలా పరార్
2 )అనకాపల్లిలో
కేటాయించిన 142 ఎకరాల భూమిని
తీసుకోని జ్యూపిటర్ రెన్యువల్ ఎనర్జీ
3) 'అనంత'లో గతేడాది కేటాయించిన
121 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన 'జిన్ఫ్రా’
4) శ్రీసత్యసాయి జిల్లా నుంచి
'ఆజాద్ మొబిలిటీ' పరుగోపరుగు
5)నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనలను
ఉపసంహరించుకున్న నాల్కో-మిథాని
6)ఇండియా సిమెంట్స్,
అదానీ, చెట్టినాడ్,
యునైటెడ్ బ్రూవరీస్ లాంటి
పలు కంపెనీలకు కప్పం కోసం
టీడీపీ కూటమి నేతల వేధింపులు
ఉత్తరాంధ్ర నుంచి 'సీమ' దాకా సేమ్ సీన్..
అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే
సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని
బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు
నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే
ఈశ్వ రరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ
యాజ మాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున
నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని
డిమాండ్ చేసింది.
పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపె నీలు మామూళ్లు,
వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు
రవాణా, సిమెంట్ సరఫ రాను అడ్డుకోవడంతో
చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి
యూనిట్లకు తాళాలు వేసి వెళ్లి పోయాయి.
దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను
తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి,
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహి రంగా బాహాబాహీకి
దిగిన సంగతి తెలిసిందే.
నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు
ఎర్ర మట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో
గొడవకు దిగారు.
దీంతో ఇండియా సిమెంట్స్
బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర vఇబ్బందులు ఎదు ర్కొంది.
చివరకు బీజేపీకి చెందిన ఎంపీ
అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై
ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థి తులు
ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.