#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్డేట్స్📢
*రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించడం జరిగింది..* బట్నవిల్లి అంగన్వాడి కేంద్రం జరిగింది పలు నోటుపాట్లను గుర్తించడం జరిగింది . చేయడం జరిగింది అనంతరం . రేషన్ షాపులు దుకాణాలు తనిఖీ చేయగా పడిపోయిన నాశరకం బియ్యం ఉండటం గుర్తించడం జరిగింది . దీనిపైన సదరు రేషన్ అడగగా మండల్ లెవెల్ స్టాగ్ పైనుంచి ఇవే వస్తున్నాయని ఇవే ఇస్తున్నామని సమాధానం చెప్పారు దీనిమీద మండల్ స్టాక్ పాయింట్ కి వెళ్ళటానికి చేయగా వివరణ అడగ్గా బియ్యం బస్తాల్లో వెంటనే మారు మారుస్తామని అన్నారు ముమ్మిడివరం లో ఉన్న మండల స్టాక్ పాయింట్ తనిఖీ చేయడం జరిగింది . డీలర్స్ కు సక్రమంగా కరెక్ట్ గా ఇవ్వాలని లేదంటే చర్యలు ఉంటాయని కిరణ్ అన్నారు.. తనిఖీ చేయడం జరిగింది అన్నారు అలాగే పోలవరం జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల నుంచి భోజనం సదుపాయాల నుంచి అడగంగా ఉడకడం లేదని కూరలు కూడా ఏమాత్రం తినడానికి బాగోట్లేదని అన్నారు దీని మీద విచారణ చేయమని ఎంఈఓ గారిని ఆదేశాలు జారీ చేశారు.... దీనిపై జిల్లా అధికారులకు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. సాంఘిక సంక్షేమ హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది బిసి హాస్టల్ అలాగేతనిఖీలో భాగంగా సివిల్ సప్లై విద్యాశాఖ అధికారులు అంగన్వాడి అలాగే ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రోలజీ సాంఘి సంక్షేమ అధికారులు బీసీ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼