sunkara vishnu
690 views
జనం భూములకు సంబంధించిన పాసుబుక్కులను వైసీపీ పాలనలో జగన్ ఫోటోలతో ఇచ్చేవారు. తాను వచ్చాక పాసుబుక్కులపై సంబంధిత యజమాని ఫోటో, రాజముద్ర మాత్రమే ఉంటుంది అని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు.. ఇచ్చిన మాట తప్పకుండా భూ యజమాని ఫోటో, ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #jaitdp #sunkaravishnu