ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది.అమరావతిలో మొత్తం ₹57,868 కోట్ల విలువైన 97 పనులు కొనసాగుతున్నాయి. #SwarnaAndhraBudget2026#IdhiManchiPrabhutvam#APAssembly#ChandrababuNaidu#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్