shaik Rubeena
786 views
విజయవాడ గుణదల మాత పుణ్యక్షేత్రం నందు ప్రతి ఏట ఎంతో ఘనంగా నిర్వహించే గుణదల లుర్థుమాత మహోత్సవము కార్యక్రమంలో ఫాదర్ జయరాజు గారు మరియు వైసీపీ శ్రేణులు,భక్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వై.యస్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి మేరీ మాతా ఊరేగింపు ప్రారంభించారు.మేరీ మాత ఆశీస్సులతో పార్టీ జాతీయ అద్యక్షులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. #🌊మన కోస్తాంధ్ర #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢