కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, ఇప్పుడు హెరిటేజ్పై విషప్రచారం చేస్తున్నారు. చీజ్ను పట్టుకుని నెయ్యి అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత, హెరిటేజ్ డెయిరీ ఎక్కడా ఒక్క నెయ్యి టెండర్లో కూడా పాల్గొనలేదు.
అదే జగన్ రెడ్డి ‘సాక్షి’ కోసం రూ.500 కోట్లు దోచి పెట్టాడు, భారతి సిమెంట్స్కు వందల కోట్లు ఆర్డర్లు ఇచ్చాడు. అదే చంద్రబాబు గారికి, దోపిడీదారు జగన్కు ఉన్న తేడా.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#APAssembly
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్