2014 నాటి రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టం ఒకటైతే... 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర పాలన రాష్ట్రానికి చాలా నష్టాన్ని కలిగించింది. ఈ రెండు గాయాల నుంచి ఏపీ కోలుకునే దిశగా గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలన కొనసాగింది.
- రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్