📢 *రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం*
📝 మొత్తం పరీక్షా కేంద్రాలు: 1,537
👨🎓 హాజరయ్యే విద్యార్థులు: 10,57,312 మంది
🕘 పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటలకు
⚠️ ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
🚫 మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం
🎥 ప్రతి గదిలో సీసీటీవీ నిఘా
🚌 విద్యార్థుల కోసం అదనపు బస్సులు
☎️ టోల్ ఫ్రీ హెల్ప్లైన్: 1800 425 1531
పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
👉 హాల్ టిక్కెట్లు 👇
🔗 https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne
📌 ఈ సమాచారం మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼