🇮🇳I am Kiran Farmer🇮🇳🌾
613 views
1 months ago
భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఆమె 1947 ఆగష్టు 15 నుండి 1949 మార్చి 2 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు మరియు 'భారత కోకిల'గా ప్రసిద్ధి చెందారు. #😇My Status