Rishi Priya
552 views
మ‌హిళ‌ల స్వావ‌లంబ‌న‌కు, సాధికార‌త‌కు దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ఆర్‌ గారు ఎన‌లేని కృషి చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా `పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కం, అభ‌య హ‌స్తం` వంటి ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి మ‌హిళ‌ల‌ను వాళ్ల కాళ్ల‌పై వాళ్లు నిల‌బ‌డేలా చేశారు. #📰ఆంధ్రా వాయిస్