చంద్రబాబు గారి బాటలో…
మీ అందరితో పాటే నేను… ఏ స్పెషల్ కుర్చీ వద్దు…
సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా తన కోసం వేసిన ప్రత్యేక కుర్చీ వద్దని, అందరితో సమానంగా కుర్చీ వేయించుకున్నారు లోకేష్.
#NaraLokesh
#Sindhanur
#Karnataka #🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟡నారా లోకేష్#🟥జనసేన#🟢వై.యస్.జగన్