Mandava Venkateswarlu
608 views
24 days ago
AI indicator
*హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు* *ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి నేత మండవ వెంకటేశ్వర్లు గౌడ్* పవిత్ర రంజాన్ సందర్భంగా రంజాన్ చివర శుక్రవారం రోజున *తెలుగుదేశం* పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. పట్టణంలోని ఉస్మానియా పెద్ద మసీదులో ముస్లిం సోదరులందరికీ స్వీట్లు , పండ్లు పంపిణీ చేసి ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ కుల , మతాలకతీతంగా హిందూ , ముస్లింలు అన్నదమ్ముల వలె మెలగాలని కోరారు. ముస్లిం సోదరులందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో *టిడిపి నాయకులు మండవ వెంకటేశ్వర్లు గౌడ్ , పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ , TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి , బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చల్లా వంశీ , ముస్లిం సోదరులు ఉస్మానియా మజీద్ కమిటీ మాజీ అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ. షేక్ బికన్ సాహెబ్ , ఎండి అజీజ్ పాషా , బాజీ ఉల్లా, షేక్ సైదా , తెలుగు యువత జిల్లా నాయకులు చంద్రగిరి సాంబ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు నందిగామ నగేష్, జిల్లా నాయకులు గుండు వెంకటేశ్వర్లు గౌడ్ , జిల్లా నాయకులు నాగేశ్వరరావు రైతు సంఘం నాయకులు వట్టికూటి లింగయ్య గౌడ్* , పలువురు ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు # #🤲🏻అల్లా హే అల్లా🕋